Posted on 2026-06-19 16:50:47
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ 13వ వార్డు టేక్రియాల్ శివాలయం దగ్గర డిడిఎన్ అధ్యక్షులు వాసుదేవరావు శర్మకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖక చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ధూప దీప నైవేద్య అర్చకులు
ఈ కార్యక్రమం. రాష్ట్ర నాయకులు సీర్ల వంచ కృష్ణమాచార్యులు జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప మాట్లాడుతూ మా పూజారులకు దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖమ్మ గారు మహా ఆలయాలకు దర్శనార్థం వెళితే శీఘ్ర దర్శనం కొరకు జీవోను ఇవ్వడం శుభశోచకంగా భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మాజీవితాలు చాలీచాలని వేదనంగా ఉన్నాయి కనుక 35 వేల వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు మరియు ఉద్యోగ భద్రత ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి లేటుగా భోజన కార్యక్రమాలు చేయడం వలన రకరకాల ఆరోగ్య సమస్యలతో కూడా కొంతమంది ఆరోగ్య మెరుగు కొరకు మెడికల్ ట్రీట్మెంట్ ల కొరకు కొంత సానుకూలంగా ప్రభుత్వము మమ్మల్ని చూడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాజశేఖర్ క్యాషియర్ భాస్కర్ సేవాలాల్ మహారాజ్ పూజారులు శివ మహారాజ్ శివ మహారాజ్ రామ్ మహరాజ్ సంగప్ప వీరప్రసాద్ లింగం శివ గురుమూర్తి ఎస్ ఎస్ నగర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >