Posted on 2026-05-18 23:30:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవి కి రెండవసారి ఎన్నికైన సందర్భంగా పాపకొల్లు గ్రామ పంచాయతీ ఆఫీసు లో గ్రామ పంచాయతీ సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు,మండల కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కాంగ్రెస్ నాయకులు, మరియు గ్రామ ప్రజలు తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలుతెలియజేసినారు. మరియు వివిధ హోదాలలో పార్టీ కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మంగీలాల్ నాయక్ అభినందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, ఉప సర్పంచ్ తోటరామారావు, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు రోకటిరమేష్, వార్డు నెంబర్లు, నరసింహారావు, మహేష్, తాళ్లూరు వీరయ్య, బాదావత్ సౌమ్య, రాయి విష్ణుమూర్తి, పాలెపు నరసింహారావు, యూత్ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >