Posted on 2023-08-24 17:46:17
డైలీ భారత్, గద్వాల్ : తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రకటించారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిపై అనర్హత వేటు పడింది. గతంలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, అఫిడవిట్లో తప్పుడు పత్రాలు సమర్పించారని డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కాగా, తప్పుడు అఫిడవిట్లు సమర్పించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో స్థానిక నేతలు షాక్కు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >