Posted on 2024-09-07 13:11:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి కార్యాలయంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు అదే విధంగా జమాల్పూర్ చందులాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి, ఇంద్రారెడ్డి, నవీన్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ పూజలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా స్వామిని కోరినట్లు తెలిపారు..
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >