Posted on 2024-09-13 12:53:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని కాంగ్రెస్ యువ నాయకులు అనిమి అఖిల్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్ అభినందించారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో చైర్మన్ వీర్లపల్లి శంకర్ ను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్త స్థాయి నుండి మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించాలని ఆ తరువాత నియోజకవర్గస్థాయిలో పార్టీకి సేవలు అందించినట్లు పేర్కొన్నారు. తన స్వయంకృషి పని విధానం మెచ్చి అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిందని అన్నారు. నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై భరోసాతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ గా నియమించడం ఎంతో అభినందనీయమని యువనేతలు అభినందించారు. ప్రభుత్వ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >