Posted on 2024-12-29 18:26:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, వైరా నియోజకవర్గ నాయకులు తల్లి లకావత్ లక్ష్మీ మరణించడంతో జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా గ్రామంలో లకావత్ లక్ష్మీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి లకావత్ గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ , మాజీ సోసైటీ చైర్మన్ పోలుదాసు కృష్ణమూర్తి , యదలపల్లి వీరభద్రం, మాజీ జడ్పీటీసీ భూక్య కళావతి )(సేవా), బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చావా వెంకట రామారావు, సొసైటీ డైరెక్టర్లు లకావత్ హేమ్ల, గుమ్మడి వెంకటేశ్వర్లు,మద్దిశెట్టి ప్రకాష్, మాజీ సర్పంచులు భూక్య రాములు మరియు వివిధ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరుల పాల్గొన్నారు
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >