| Daily భారత్
Logo




దమ్మపేట పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పంచాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

News

Posted on 2024-12-30 14:48:32

Share: Share


దమ్మపేట పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పంచాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

అధికారులు స్పందించని ఎడల కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై తుడుందెబ్బ ఆధ్వర్యంలో పచ్చా జెండాలు పాతుతం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములును గుర్తించి సర్వే చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు కబ్జాకు గురై ఉన్నవి,పలుమార్లు తాసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చినా...కబ్జా గురయ్యాయని పలు పత్రికలలో వార్తలు వచ్చిన వారీ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,ఏజెన్సీ ప్రాంతంలో మా చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు కబ్జా రాయుళ్లు భూకబ్జాలకు పాల్పడుతున్నారని,వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల పై రెవెన్యూ అధికారులు స్పందించనీ ఎడల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భూమి లేని నిరు పేదలను కలుపుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పచ్చజెండాలు పాతుతామని తంబల్ల రవి హెచ్చరించారు,

ఈ కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ, వాసం పోలయ్య,కారం నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >