Posted on 2025-05-04 17:33:05
మేడి పాపన్న నూతన గృహప్రవేశానికి వెంకటేశ్వర స్వామి ఫోటోలో అందజేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ జేఎన్టిహెచ్ సీనియర్ ప్రొఫెసర్ జె సురేష్ కుమార్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రంగారెడ్డి సౌత్ఎండ్ పార్క్ మన్సురాబాద్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మందా రంజిత్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ జె.ఎన్.టి.హెచ్ జై సురేష్ కుమార్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా సీనియర్ డైలీ భారత్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ కలిసి మేడి పాపన్నకు నూతన గృహ ప్రవేశ సందర్భంగా కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను బహుకరించడం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, తేనేటి విందులో పాల్గొనడం జరిగిందిఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >