Posted on 2025-06-14 18:05:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతినగర్ రెండవ వార్డ్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు డ్రైనేజీ పనుల కోసం కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిన ఈ డ్రైనేజీ పని చేయలేదు . గత ఐదు సంవత్సరాలు తమ సొంత పనులకు రోడ్లు వేయించారు గాని కానీ వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోని పరిస్థితి కూడా లేకుండా పోయింది అటువంటి సమస్యను మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయల వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >