Posted on 2025-06-14 18:05:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతినగర్ రెండవ వార్డ్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు డ్రైనేజీ పనుల కోసం కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిన ఈ డ్రైనేజీ పని చేయలేదు . గత ఐదు సంవత్సరాలు తమ సొంత పనులకు రోడ్లు వేయించారు గాని కానీ వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోని పరిస్థితి కూడా లేకుండా పోయింది అటువంటి సమస్యను మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయల వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >