| Daily భారత్
Logo




కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి.. ఎందుకో తెలుసా..?

News

Posted on 2025-06-21 12:07:38

Share: Share


కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి.. ఎందుకో తెలుసా..?

ప్రియుడితో హనీమూన్ కోసం ఇద్దరు పిల్లలను చంపిన కసాయి తల్లి

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ప్రియుడితో హానీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను కసాయి తల్లి చంపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్కాలి గ్రామంలో చెందిన వసీమ్(30), ముస్కాన్ (24) అనే దంపతులు నవిసిస్తున్నారు. వసీమ్ జీవనోపాధి నిమిత్తం ఛండీగఢ్ లో ఉంటున్నారు. ఈ దంపతులకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఇంట్లో లేకపోవడంతో జునైద్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు అడ్డుగా ఉండడంతో వారికి కసాయి తల్లి విషమిచ్చి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >