Posted on 2025-06-23 12:53:16
ఇన్స్పైర్ (2025-26) అవగాహన కార్యక్రమం
రాష్ట్ర విద్యా శాఖ,T_SAT ల ఆధ్వర్యంలో...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇన్స్పైర్ నామినేషన్ 2025_ 26 విద్యా సంవత్సరం సంబంధించి T _SAT ద్వారా తేది :23/06/2025 నాడు ఉదయం 11.00 గంటల నుంచి 1:00 వరకు ప్రత్యక్ష ప్రసారం జరిగింది*.సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నామినేషన్లు వేసే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.నూతన ఆవిష్కరణ లకు కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల కేంద్రంగా ఉందని, గత ఎనిమిది ఏండ్ల ల లో 5 సార్లు రాష్ట్ర స్థాయిలో,రెండు సార్లు జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకువచ్చారని అభినందించారు.ఈసారికూడా వినూత్న ఆవిష్కరణలతో ఇన్స్పైర్ లో ప్రతిభ చాటాలని విద్యార్థులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మోతీలాల్,సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, కోల సరిత, భూక్యా హజు,ఆకుల శ్రీహరి లు పాల్గొన్నారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >