Posted on 2025-07-02 18:16:46
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలని కోరుతూ జులై 8 న రౌండ్ టేబుల్ సమావేశం
అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులకు ఆహ్వానం
తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమం మరియు వేలాది మందితో ర్యాలీ చేసే కార్యక్రమము గురించి,ఆదివాసీల ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులు,ఆదివాసి కుల సంఘ పెద్దలు,ఆదివాసి రాజకీయ నాయకులు, మహిళలు, యువత జులై 8 సోమవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట కొమరం భీమ్ విగ్రహాల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కలదు కావున అందరూ రాగలరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >