Posted on 2025-07-02 14:46:46
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలని కోరుతూ జులై 8 న రౌండ్ టేబుల్ సమావేశం
అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులకు ఆహ్వానం
తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమం మరియు వేలాది మందితో ర్యాలీ చేసే కార్యక్రమము గురించి,ఆదివాసీల ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులు,ఆదివాసి కుల సంఘ పెద్దలు,ఆదివాసి రాజకీయ నాయకులు, మహిళలు, యువత జులై 8 సోమవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట కొమరం భీమ్ విగ్రహాల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కలదు కావున అందరూ రాగలరు
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >