Posted on 2025-07-03 16:52:16
డైలీ భారత్, నిజామాబాద్: ప్రతి ఏడాది కి ఒకే ఒక్క సీజన్లో వచ్చే కూరగాయలలో బోడ( అడవి) కాకరకాయలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సీజన్లో మొదటిసారి వచ్చే ఈ కాకరకాయలకు వ్యాపారులు ఒక్కసారిగా రెట్లు అమాంతం పెంచేశారు. విక్రయిస్తున్నారు. ఈ కాకరకాయ సంవత్సరంలో ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి వేలు చేకూర్చందని నమ్మకం, మరోవైపు వైద్యులు సైతం ఈ కాకరకాయలు సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే మాంసపు ధరలు అయిన చికెన్, మటన్ ధరలకు ఏమాత్రం మార్కెట్లో ఈ అడవి కాకరకాయలు విక్రయించడం గమనార్హం.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >