Posted on 2025-07-08 16:48:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్ ఉన్నత పాఠశాల మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా పదో తరగతి విద్యార్థులు రాబోయే రెండేళ్ల పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ల చే ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఫౌండేషన్ కోర్సుల ప్రాథమిక అంశాలు కోడింగు ను నేర్చుకోనున్నారు. ఇది విద్యార్థులకు ఐఐటీలో చేరడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ అవకాశంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రధానోపాధ్యాయులు శారద గారు తెలిపారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >