Posted on 2025-07-25 16:23:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పట్ల జర్నలిజం వృత్తిలో వాటిని పరిష్కరించే బాధ్యత వృత్తి గల జర్నలిస్టులు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఒకరి కి రక్తదానం చేసి మానవత్వాన్ని నిరూపించుకున్నారు నిజామాబాద్ కు చెందిన జర్నలిస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాదు నగరంలోని గాయత్రి నగర్ లో ఉన్న అఖిలేష్ అనే అబ్బాయికి డెంగ్యూ వ్యాధి సోకడంతో శరీరంలోని రక్త కణాలు 15000 మాత్రమే ఉందని డాక్టర్ తెలియజేశారు . అత్యవసరంగా రెండు డిబిఆర్ అనే రక్తకణాలు శరీరంలో ఎక్కించడం వల్ల ప్రాణాపాయం ఉండదని డాక్టర్ సూచించారు . దీంతో నిజామాబాదు పట్టణానికి చెందిన జర్నలిస్టులు ప్రాణదాతలుగా ముందుకు వచ్చారు . ఐ న్యూస్ రిపోర్టర్ రవితేజ రెడ్డి, మహా న్యూస్ ఛానల్ కెమెరామెన్ గణేష్ లు రక్తదానం చేసి ఆ బాలుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడటంలో ప్రాణదాతలు నిలిచినందుకు వారికి పలువురు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు .
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >