Posted on 2025-07-26 07:20:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు నుండి జూలూరుపాడు వెళ్లే డబల్ రోడ్డు ఆరు నెలల కింద రోడ్డు పనులు ప్రారంభించారు కొంత మేరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టి మిగతా రోడ్డు ఆపినారు మళ్లీ రెండు నెలల తర్వాత ఎర్రమట్టి రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగించినారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు చిత్తడిగా మారింది రోడ్డుకి ఇరుపక్కల మట్టి నాసిరికంగా పోసినారు ఎర్ర మట్టి గుంతలు తేలింది నిత్యం ప్రతిరోజు ఈ రోడ్డు మార్గం నుండి 7 గ్రామపంచాయతీ 30 గ్రామల ప్రజలు తమ అవసరా నిమిత్తం కొరకు జూలూరుపాడు మండలానికి ప్రయాణం చేస్తూ ఉంటారు రద్దీగా తిరుగుతున్నటువంటి ద్విచక్ర వాహనాలు వెహికల్స్ అదుపుతప్పి నిత్యం యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కానీ ఎవరు పట్టించుకునే ప్రజాప్రతినిధులు కనుమరుగైనారు ఇకనైనా మేల్కొని ఈరోజు జడల్చింత గ్రామంలో గ్రామస్తులు ఆవేదనతో రోడ్డుపై బఠాయించి వైరా ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేపట్టినారు దక్షణమే రోడ్డు పనులు నిర్మాణం చేపట్టకపోతే అతి త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు ఈ సందర్భంగా చరవాణి ద్వారా ఎమ్మెల్యే అతి త్వరలో రోడ్డు పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ విరిపక్కల జామ్ అయింది ట్రాఫిక్ క్లియరెన్స్ చేసినారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు పట్టించుకోవటం లేదు దీనిపై ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయాన్ని ఆలోచించి త్వరగా తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో జడల చింత గ్రామ ప్రజలు జూలూరుపాడు సిపిఎం మండల నాయకులు యాసనరేష్ , బానోత్, బలగాని సీతయ్య, హనుమంతురావు, మహిళలుధర్నాలో పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >