Posted on 2025-07-29 08:01:28
డైలీ భారత్, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహెద్ కాలనీలో స్నేహితుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా 2 గ్రూపులుగా విడిపోయిన స్నేహితులు తల్వార్లతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో యువకుడు లతీఫ్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >