Posted on 2026-01-15 06:39:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో నిర్వహించిన బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బుధవారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త నగదుతో పాటు బహుమతులు ప్రదానం చేశారు.విజేత జట్టు ముంబై ఇండియన్స్ పది వేల రూపాయలు,రన్నర్ అప్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని, చదువుతోపాటు ఆటలను దైనందిన జీవితంలో ఏర్పరుచుకోవాలని అన్నారు.క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ ను మానేసి,ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మదన్ కుమార్,నాగరాజు, శ్రీనివాస్ గౌడ్,అమర్నాథ్ రెడ్డీ, వార్డు సభ్యులు వీరేశం,రాజేష్ నాయక్,ప్రశాంత్ గౌడ్,శ్రీశైలం యాదవ్,యాదయ్య క్రీడాకారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >