Posted on 2026-02-26 19:44:54
నూతనంగా గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన మాజీ MLA గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్
డైలీ భారత్, కామారెడ్డి: గురువారం రోజున మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ గారి ని మర్యాదపూర్వకంగా పార్టీ ఆఫీసులో నూతనంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కాసర్ల గోదావరి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు , వైస్ చైర్ పర్సన్ గా ఎంపిక చేసినందుకు సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ లో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లను మరియు ప్రత్యేకంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా గెలిచినటువంటి కాసర్ల గోదావరి స్వామి ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు..... మీ జీవితంలో మంచి రోజులు వచ్చాయని మరువలేని రోజులని ప్రజలకు ఎంతో సేవ చేయాలని అలాంటి భాగ్యం మీకు దక్కిందని మీరు ఎన్నడూ ప్రజలను మరువకూడదని అదే విధంగా పార్టీ ఎప్పుడూ మీకు వెన్నుదన్ను ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నాయకులు కుంభాల రవి యాదవ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >