Posted on 2026-03-02 19:49:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాసదాశివ నగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. తీర్మానం గ్రామ అధ్యక్షులు నా రెడ్డి సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు సాకలి కోతోల బాలయ్య సహాయ ఉపాధ్యక్షులు మడూరి పెద్దబాబు ప్రధాన కార్యదర్శి కావేటి సాయిలు సహాయ కార్యదర్శి మార శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి నా రెడ్డి మధుసూదన్ రెడ్డి సహాయ కోశాధికారి కంకటి శేఖర్ సలహాదారులు ఈగ గంగారెడ్డి డైరెక్టర్లు కుప్రల ఆశయ్య నా రెడ్డి భాస్కర్ రెడ్డి పైడి వెంకట్ రెడ్డి పైన పేర్కొన్న పేర్లను తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >