Posted on 2026-03-28 20:14:35
ప్రభుత్వం తరుపున ప్రత్యేక నిధులు కేటాయించాలి
గ్రామాలలో కొలిచే పెద్దమ్మ తల్లి కొలుపులకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలి
నాయకపోడు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి
మా గిరిజన దేవతల కొలుపులకు ఆదరణ కరువు...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ నాయుకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నాయకపోడు కులస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలుస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి తిరుణాలకు ప్రభుత్వం మరియు ఐటిడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని,వేల సంవత్సరాల నుంచి మా కులస్తులు పెద్దమ్మ తల్లి కొలుపులు కొలుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రానున్న రోజుల్లో మా గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి పెద్దమ్మతల్లి కొలుపులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >