Posted on 2026-03-29 19:03:25
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీలో భాగంగా పాత కొత్తగూడెం బైక్ పై గంజాయి తీసుకెళ్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ముత్యం రాము,
రామకృష్ణ పవన్ కుమార్, టాటూ వార్క్,ఇద్దరు వ్యక్తులు కాశీ ఘాట్లో టూరిస్ట్ గైడ్ మరియు టాటూ వేసేవారుగా పని చేస్తూ గంజాయి అమ్మకానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ నుండి సీలేరు పరిసర ప్రాంతం నుండి గంజాయి తెచ్చి తక్కువ ధరకి అమ్మారు. హైదరాబాద్కు వచ్చి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ను కిరాయికి తీసుకున్నారు.హైదరాబాద్ నుండి బయలుదేరి నాడు సీలేరుకు చేరుకున్నారు.అక్కడ గుర్తుతెలియని వ్యక్తులకు 5 ప్యాకెట్ల గంజాయి (28 వేల రూపాయలు) ఇచ్చి బైక్ను వదిలేశారు.స్వాధీనం చేసుకున్న సొత్తు9.980 కిలోల గంజాయి (విలువ ₹4,99,000).ఒక బజాజ్ పల్సర్ NS 200 బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్ TG 05 A 7085, విలువ ₹50,000). అని కొత్తగూడెం సబ్ డివిజన్ డి.ఎస్.పి ఆదినారాయణ తెలిపినారు
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం కరుణాకర్, వన్ టౌన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >