Posted on 2026-04-11 16:12:01
డైలీ భారత్, కామారెడ్డి: సామాజిక సంస్కర్త రచయిత సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసం పోరాడిన మహనీయుడు విద్యా ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోగలరు అన్న ఆశయంతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాఠశాల స్థాపించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం కోసం పోరాడిన సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా పక్షాన ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ఆ మహనీయుని ఆలోచనలను ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు సహాధ్యక్షులు చక్రధర్ జిల్లా కార్యవర్గ సభ్యు లు గణేష్ అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు పవన్ దోమకొండ తాలూకా కార్యదర్శి రమేష్ ,నరేష్ మరియు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >