Posted on 2026-04-13 17:08:38
డైలీ భారత్, కామారెడ్డి: “రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి. అని దోర్నాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతిష్ఠించారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, నిచ్చెన మెట్ల వ్యవస్థ రద్దుకు ఆయన చేసిన కృషి అపారమైనది. విద్య లేకపోవడం సమాజ వెనుకబడటానికి ప్రధాన కారణమని గుర్తించిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకం, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కూడా ఆయన నిరంతరం పోరాటం చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >