Posted on 2026-04-21 18:25:47
డైలీ భారత్, కామారెడ్డి: ABVP ఆధ్వర్యంలో డా. BR అంబేద్కర్ గారి సాక్షిగా హాస్టల్ విద్యార్థులపై జరుగుతున్న నిరంకుశ పాలన అదనపు కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది
అధికారులు స్పందించి హాస్టల్ లో జరుగుతున్న సంఘటనలపై చర్యలు తీసుకొని కనీస వసతులు కల్పించాలని అని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ విక్టోరియా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా లో వరుసగా ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలు పోయిన మరియు హాస్టళ్లపై దాడులు జరిగిన అధికారులు స్పందించక పోవడం సిగ్గు చేటు అని భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకులు చరణ్ మాట్లాడుతూ అమ్మాయిల హాస్టల్లో కనీసం హాస్టల్లో సి సి కెమెరాలు , కిటికీలు, ప్రహరీ గోడ , లేక విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాస్టల్లో ఉంటున్నారు కనీసం జిల్లా అధికారులు కూడా వారి ఉద్యోగం సక్రమంగా చేయలేక పోవడం కారణంగా ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంనారు వీలైనంత త్వరగా హాస్టల్ లపై కార్యాచరణ రూపొందించాలని అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతె జిల్లాలో హాస్టల్లో ఉన్న విద్యార్థులం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం లో బస చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కౌశిక్,అక్షయ్,అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >