Posted on 2026-04-27 18:47:54
మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షురాలి నియామకం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జ్ అయినమద్దిశెట్టి సామేలునియామక పత్రాలను అందజేశారు.
నందిగామ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ మహిళ ఇన్చార్జిగా షేక్ సైదాబీ , అలాగే ఎన్టీఆర్ జిల్లా ముస్లిం మైనార్టీ మహిళ అధ్యక్షురాలిగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పఠాన్ మున్ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేనేటి ఇమాన్యుయేలు, షేక్ నాగుల్ బీ, షేక్ మీరా బీ, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >