Posted on 2026-04-27 18:47:54
మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షురాలి నియామకం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జ్ అయినమద్దిశెట్టి సామేలునియామక పత్రాలను అందజేశారు.
నందిగామ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ మహిళ ఇన్చార్జిగా షేక్ సైదాబీ , అలాగే ఎన్టీఆర్ జిల్లా ముస్లిం మైనార్టీ మహిళ అధ్యక్షురాలిగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పఠాన్ మున్ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేనేటి ఇమాన్యుయేలు, షేక్ నాగుల్ బీ, షేక్ మీరా బీ, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >