Posted on 2026-05-12 11:14:01
డైలీ భారత్, కొండగట్టు: పెద్దహనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మానికి ప్రతీకగా, భక్తికి నిలువెత్తు రూపంగా, అచంచలమైన సేవాభావానికి ఆదర్శంగా నిలిచిన ఆంజనేయ స్వామి వారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి, రైతాంగానికి సమృద్ధి కలగాలని స్వామివారిని వేడుకున్నారు. హనుమంతుని భక్తి, బలం, నిస్వార్థ సేవా స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >