Posted on 2026-06-05 20:16:20
డైలీ భారత్, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట ఆటో డ్రైవర్స్ నూతనంగా నియమింపబడ్డ ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఐ రాజేష్ కి తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు సంకు రమేష్, గట్ల కుమారస్వామి, సేనాపతి హరిప్రసాద్, పండూరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >