Posted on 2026-06-14 08:30:06
డైలీ భారత్, కామారెడ్డి : విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసిన ,పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన, అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రం లో మరియు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్స్ జరుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున, ప్రభుత్వ అనుమతులు లేకుండా 9,10 వ తరగతులకు అడ్మిషన్స్ చేస్తున్నారూ, క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యార్థులపై కల్తీ విద్య కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న స్పందించక పోవడం సిగ్గు చేటు ఇప్పుడైనా అధికారులు నిద్ర లేచి ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ్,కౌశిక్,స్వస్తిక్ , వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >