Posted on 2026-07-12 09:55:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున కామారెడ్డి బస్టాండ్ నుండి అశోక్ నగర్ వెళ్లే దారిలో రెడ్డి చికెన్ మార్కెట్, దేశీ చికెన్ సెంటర్ ను ప్రారంభించినట్లు చికెన్ సెంటర్ యజమాని మన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో రెడ్డి చికెన్ మార్కెట్ లో ఒక కిలో చికెన్ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్డర్ పై అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు వండి ఇవ్వబడును. ఈ విషయమై కామారెడ్డి పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నాణ్యమైన సుగుణ చికెన్ తాజాగా ఎప్పటికప్పుడు తయారుచేసి ఇవ్వబడుతుందని ఆయన అన్నారు. రాబోయే నెల రోజులపాటు కిలో చికెన్ కు ఆరు గుడ్లు ఉచితంగా ఇవ్వబడతాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించి వెంటనే నాణ్యమైన చికన్ ను ఖరీదు చేయాలని ఈ సందర్భంగా యజమాని మన్మోహన్ రెడ్డి కోరారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >