Posted on 2026-07-31 05:04:07
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధంలేని వారు విద్యుత్ ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ TGSPDCL నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాది APR 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.7.20లక్షలు వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80వేల నగదును చేతికిస్తారు. ఆవులు/గేదెలు/దున్నపోతులు చనిపోతే రూ.40వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7వేల పరిహారం ఇస్తారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >