Posted on 2023-10-27 19:21:24
డైలీ భారత్, సత్రాజపల్లి : అటెంప్ట్ మర్డర్ కేసులో ఇద్దరు రిమాండ్ పాత కక్షలు మనసులో పెట్టుకుని గొడవలకు దిగి హత్య ప్రయత్నం చేసిన సత్రాజపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన 1, గుడిసె కరుణాకర్ తండ్రి నరసయ్య, 34 సం. 2, గుడిసె కార్తీక్ తండ్రి నరసయ్య, 29 సం. అనువారిని ఈరోజు నమ్మదగిన సమాచారంతో పట్టుకొని రిమాండ్ కు తరలించినారు అని టౌన్ సీఐ పీ కరుణాకర్ తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >