Posted on 2023-10-28 17:04:40
డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వ్యభిచార గృహాలపై సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ రాజ్, సిఐలు అజయ్, అంజయ్య తన సిబ్బందితో వ్యభిచార గృహాలపై శుక్రవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో ఐదుగురు విటులను, ముగ్గురు నిర్వాహకులు అరుణ, విజయ, శోభాను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 76,050/- నగదు స్వాధీన పరుచుకున్నారు.
అనంతరం పదిమంది బాధిత మహిళను గుర్తించి, సఖి సెంటర్ కు తరలించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >