Posted on 2024-09-06 14:31:59
డైలీ భారత్, ముంబై: ముంబై కమలా మిల్స్ కాంపౌండ్ ఏరియాలోని 15 అంతస్తుల టైమ్స్ టవర్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 8 ఫైరింజన్ల సాయంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కమలా మిల్స్ ఏరియాలోని ఓ రెస్టారెంట్లో 2017 డిసెంబర్ 29న జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
#fire accident #mubai #times tower
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >