Posted on 2024-09-06 17:28:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం నుంచి లక్ష రూపాయలను నగదుగా ఇచ్చారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేవని, ఉన్నది కూడా మరమ్మతులు చేయాలని మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి విజయ్ కుమార్ ఎమ్మెల్యే దిష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే మొగలిగిద్ద పాఠశాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష రూపాయలను ఇచ్చారు..
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >