| Daily భారత్
Logo




మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.లక్ష ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వేతనం ద్వారా చెల్లింపు

News

Posted on 2024-09-06 17:28:50

Share: Share


మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.లక్ష ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వేతనం ద్వారా చెల్లింపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం నుంచి లక్ష రూపాయలను నగదుగా ఇచ్చారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేవని, ఉన్నది కూడా మరమ్మతులు చేయాలని మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి విజయ్ కుమార్ ఎమ్మెల్యే దిష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే మొగలిగిద్ద పాఠశాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష రూపాయలను ఇచ్చారు..

Image 1

ఏప్రిల్ 26న కొత్తగూడెంలో “హిందూ సమ్మేళనం”

Posted On 2026-04-18 09:08:38

Readmore >
Image 1

బెట్టింగ్‌కు బానిసై… హత్యాయత్నానికీ వెనుకాడని యువకుడు

Posted On 2026-04-17 22:32:01

Readmore >
Image 1

మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి

Posted On 2026-04-17 22:24:35

Readmore >
Image 1

రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-17 18:00:32

Readmore >
Image 1

తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కమిటీ ఎన్నిక

Posted On 2026-04-17 17:43:32

Readmore >
Image 1

మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి

Posted On 2026-04-17 17:40:05

Readmore >
Image 1

రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు

Posted On 2026-04-17 17:30:26

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం

Posted On 2026-04-17 17:28:53

Readmore >
Image 1

తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి

Posted On 2026-04-17 15:36:21

Readmore >
Image 1

విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్

Posted On 2026-04-17 15:35:07

Readmore >