Posted on 2024-09-06 17:34:18
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ అధిష్టానం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. మహేష్ కుమార్ గౌడ్ ఎంపికపై రెండు వారాల క్రితమే కసరత్తు పూర్తి చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
#mahesh Kumar goud
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >