Posted on 2024-09-07 23:53:57
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పలు వినాయక మండపాలు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కాలేజీ రోడ్డు భగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అందేమోహన్ నేతృత్వంలో మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గంజిలో మార్వాడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈశ్వర్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు ఆధ్యాత్మికతతో పూజలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు మించిన మంచి విషయం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >