| Daily భారత్
Logo




వరద బాధితులకు అండగా నిలిచిన పాస్టర్ ఎం . కబీర్ దాస్

News

Posted on 2024-09-13 08:45:06

Share: Share


వరద బాధితులకు అండగా నిలిచిన పాస్టర్ ఎం . కబీర్ దాస్

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లామున్నేరు వరద బాధితులకు అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నరసాపురం ఇమ్మానుయేలు ప్రార్ధన మందిరం పాస్టర్ ఎం . కబీర్ దాసు పలు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సామాగ్రి పంపిణీ చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో మున్నేరు వరద బాధితులకు మా వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయని అన్నారు


ఈ కార్యక్రమంలో ఎం కబీర్ దాస్, విక్టర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >