Posted on 2024-09-13 08:45:06
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లామున్నేరు వరద బాధితులకు అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నరసాపురం ఇమ్మానుయేలు ప్రార్ధన మందిరం పాస్టర్ ఎం . కబీర్ దాసు పలు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సామాగ్రి పంపిణీ చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో మున్నేరు వరద బాధితులకు మా వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎం కబీర్ దాస్, విక్టర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >