| Daily భారత్
Logo




పోలీసులను అంతు చూస్తానని బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

News

Posted on 2024-09-13 10:08:16

Share: Share


పోలీసులను అంతు చూస్తానని బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న సాయంత్రం కేసు నమోదైంది. 

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ… అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తా నంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ మేరకు రాయదుర్గం పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >