Posted on 2024-09-13 20:02:49
డైలీ భారత్, హైదరాబాద్: హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన DKZ టెక్నాలజీస్ కంపెనీ.
హైదారాబాద్ వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులు.
బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా లాభాలు చూపిన DKZ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలలపాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ.
సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు. దానిని నమ్మి అధిక లాభాలు వస్తుందని అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >