| Daily భారత్
Logo




హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం

News

Posted on 2024-09-13 20:02:49

Share: Share


హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం

డైలీ భారత్, హైదరాబాద్: హైదారాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన DKZ టెక్నాలజీస్ కంపెనీ.

హైదారాబాద్ వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. సంస్థ బోర్డు తిప్పేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును  వెళ్లబోసుకున్న వందలాది మంది బాధితులు.

బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా  లాభాలు చూపిన DKZ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలలపాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ. 

సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోషన్లు చేయించిన సంస్థ ప్రతినిధులు. దానిని నమ్మి అధిక లాభాలు వస్తుందని అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు.

Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >
Image 1

జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

Posted On 2026-04-23 18:36:19

Readmore >
Image 1

రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Posted On 2026-04-23 18:23:44

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

Posted On 2026-04-23 18:22:34

Readmore >
Image 1

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-23 16:56:02

Readmore >
Image 1

పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు

Posted On 2026-04-23 16:50:12

Readmore >
Image 1

కర్మకు కళ్లుంటాయి.... మంజుల పత్తిపాటి

Posted On 2026-04-23 16:49:17

Readmore >
Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... 11మంది సజీవ దహనం

Posted On 2026-04-23 10:03:16

Readmore >