Posted on 2024-09-14 05:50:25
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పుల పల్లి గ్రామంలో ఎస్సీ మాల సంఘం సభ్యులు మూడు కుటుంబములను కుల బహిష్కరించారు అని అన్నారు అనంతరం వివరాల్లోకెళ్తే గత ఆగస్టు 7 తారీఖు నాడు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పోలీసులు నామమాత్రానికి గ్రామంలోకి వచ్చి ఎలాంటి విషయాలు మాకు తెలియదు అని మాట్లాడారు అనంతరం ఆగస్టు నెలలో జరిగిన కుల బహిష్కరణ ఫిర్యాదును ప్రక్కన బెట్టి ఎస్సీ మాల కుల పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు దొంగతనం చేశారు అని సంఘటనలు మా కుల పెద్దల విషయాలు విని స్థానిక వెల్దుర్తి ఎస్సై మా మీద కేసు నమోదు చేశారని అన్నారు మా ఫిర్యాదును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మెదక్ జిల్లా ఎస్పీ తూప్రాన్ డిఎస్పి తూప్రాన్ సిఐ విచారణ చేపట్టి మాకు న్యాయం జరగాలని అన్నారు లేనిపక్షంలో చావే శరణమని మమ్మల్ని మా కుల పెద్దలు చంపేస్తారని మీడియా సమావేశంలో విచారం వ్యక్తపరిచారు ఇప్పటికైనా చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ఈ రెండు నెలల్లో కుల దూషణలు ఎక్కువైపోతున్నాయని దళిత సంఘాలు యువజన సంఘాలు కార్మిక సంఘాలు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >