Posted on 2024-12-27 13:23:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామానికి చెందిన గత కొంతకాలంగా తోటి ఎలక్ట్రిషన్ ఎలబాక రాంబాబు అనారోగ్యానికి గురై కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకురావడం జరిగినది .ఈ విషయం తెలుసుకున్న తోటి ఎలక్ట్రిషన్ వర్కర్స్ ఎలబాక రాంబాబు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసినారు ఎలక్ట్రిషన్ మిత్రులు షేక్ మహబూబ్, రాజు, జగన్, యాకుబ్ పాషా, దాతలు ఆర్థిక సహాయం అందజేయాలని వారి తోటి ఎలక్ట్రిషన్ మిత్రులు తెలియజేసినారు
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >