Posted on 2024-12-30 11:55:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహిం చిన అతి చిన్న వయస్సు రాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది.
ఏడు పర్వతాలను అధిరోహించే సవాల్ను స్వీకరించిన కామ్య మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్,యూరపు, మౌంట్ కాజీయాస్కో ఆస్ట్రేలియా,మౌంట్ అకాన్ కాగువాదక్షిణ అమెరికా మౌంట్ డెనలిఉత్తర అమెరికామౌంట్ ఎవరెస్ట్ ఆసియా మౌంట్ విన్సన్ అంటార్కటికాలను విజయ వంతంగా అధిరోహించింది.
తన తండ్రి కమాండర్ కార్తికేయన్తో కలసి మౌంట్ విన్సన్ చేరుకున్న కామ్య డిసెంబర్ 24న సప్త పర్వా తాధిరోహణ సవాల్ను పూర్తి చేసింది. ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న కామ్య..
ఆమె తండ్రి కమాండర్ కార్తికేయన్ను భారతీయ నేవీ అభినందించింది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం చేరుకోవడాన్ని తన తదుపరి లక్ష్యంగా కామ్య నిర్దేశించుకుంది..
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >