Posted on 2025-04-24 21:41:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ చైర్మెన్ తంబళ్ల రవి,బీజేపీ నాయకులు దారా నాగేశ్వరరావు,గుప్తా గారు,సత్యనారాయణ,హిందూ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >