Posted on 2025-05-05 18:02:45
డైలీ భారత్, హైదరాబాద్:మిస్ వరల్డ్ 20 25 పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నెల రోజులు సాగనున్న యన్నారు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ ప్రతిష్ణాత్మక పోటీల వల్ల హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగు తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనుండటంతో తెలం గాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చినట్లయిం ది. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ టూరిజంను ప్రమోట్ చేసేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు.
మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలోని పర్యాటక ప్రదే శాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
పర్యాటక కేంద్రాలను సందర్శించనున్న అందాలభామలు
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిం చనున్నారు. దీంతొ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. ప్రపంచ అందాల భామల రాకతో దేశీయ పర్యాటకుల తో పాటు విదేశీ పర్యాట కులను తెలంగాణ పర్యా టక ప్రాంతాలకు పెద్ద ఎత్తు న ప్రచారం లభించనుంది.
దీనివల్ల తెలంగాణ పర్యాటక వృద్ధితో కల్పనకు ఊతం ఇచ్చినట్లవుతుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >