Posted on 2025-05-15 14:48:19
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో ఈరోజు కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ అబ్బుగూడెం గ్రామానికి చెందిన మామిడి రెమెల్యా (24)అనే యువతి అన్నపూరెడ్డి పల్లి ధాన్యం మార్కెట్ యార్డ్లో రోజువారీగా పనికి వెళ్లి కరెంటు షాక్ తగిలి మరణించడం చాలా బాధాకరం,ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే యువతి మరణించడం జరిగినది,నీరు పేద కుటుంబ వాళ్ళది,అందరూ ఆడపిల్లలే,తల్లి,తండ్రి లేరు,కూలి పని చేసుకొని బ్రతికే కుటుంబంలో ఇలా జరగటం చాలా బాధాకరం,ధాన్యం యార్డ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించి మృత కుటుంబానికి ప్రభుత్వం తరఫు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి, మాజీ ఎంపీటీసీ కుర్రం రాము,గ్రామస్తులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >