Posted on 2025-05-29 17:36:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) శివనగర్ , సిరిసిల్లలో ఈరోజు ఇంగ్లీష్ రెమెడియల్ క్లాసెస్ ను ప్రారంభించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మరిపెద్ది ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ .
ఇట్టి ఇంగ్లీష్ క్లాసులను విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలంటే ఇలాంటి ప్రత్యేక తరగతులు అందరికీ అవసరమని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థులను కోరారు
ఇట్టి రెమెడియల్ క్లాసులకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలల్లో చదువుతున్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ హాజరు కాగలరని కోరుచున్నాము. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఇట్టి క్లాసులను నిర్వహించబడును. ఇవి మీ భవిష్యత్తులో జీవితానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, మల్లేశం, హాజు నాయక్, ప్రభాకర్ , లక్ష్మీనారాయణ, వెంకన్న వెంకటస్వామి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >