Posted on 2025-05-29 14:06:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) శివనగర్ , సిరిసిల్లలో ఈరోజు ఇంగ్లీష్ రెమెడియల్ క్లాసెస్ ను ప్రారంభించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మరిపెద్ది ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ .
ఇట్టి ఇంగ్లీష్ క్లాసులను విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలంటే ఇలాంటి ప్రత్యేక తరగతులు అందరికీ అవసరమని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థులను కోరారు
ఇట్టి రెమెడియల్ క్లాసులకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలల్లో చదువుతున్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ హాజరు కాగలరని కోరుచున్నాము. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఇట్టి క్లాసులను నిర్వహించబడును. ఇవి మీ భవిష్యత్తులో జీవితానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, మల్లేశం, హాజు నాయక్, ప్రభాకర్ , లక్ష్మీనారాయణ, వెంకన్న వెంకటస్వామి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >