" /> ." /> ." />
Posted on 2025-06-11 10:06:59
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) అధ్యక్షుడు డా. మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో "డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లీడర్స్ మీట్" వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్, టపిఎ నిబంధనలు, వాటి అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టపిఎ అధ్యక్షుడు డా. యెలగొండ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అలువాల ఈశ్వర్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలు, శిక్షణ సంస్థల్లో నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, డ్రగ్ డి-అడిక్షన్, మోటివేషన్ అంశాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >