Posted on 2025-06-12 19:54:24
జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండా గ్రామంలో జూలూరుపాడు పోలీసులు నల్ల బెల్లం, పటికి స్వాధీనపరుచుకున్నారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పటికిని తన ఇంటి ఆవరణలో డంపు చేసుకొని ఉండగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొని, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేయనైనది. బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుంది. తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ వెంకట్, సిఐ గన్ మెన్ కృష్ణ, రైటర్ సూర్యం, ప్రసాద్, డ్రైవర్ ధారావత్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్, రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >