| Daily భారత్
Logo




కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో భారీగా విద్యార్థుల చేరిక

News

Posted on 2025-06-13 12:05:10

Share: Share


కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో భారీగా విద్యార్థుల చేరిక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ఉపాధ్యాయ బృందం ఈరోజు బివై నగర్ ప్రాథమిక పాఠశాల ని సందర్శించి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని అవగాహన కల్పించడం జరిగింది. తదనంతరం బి వై నగర్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు భారీగా సంఖ్యలో కుసుమ రామయ్య పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. బి వై నగర్ హెబిటేషన్ పరిధిలో ఉన్న బడీడు పిల్లల్లో 6, 7,8 తరగతుల్లో దాదాపుగా 47 మంది విద్యార్థులు బడిలో అడ్మిషన్ తీసుకున్నారు.


ప్రాథమిక పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి ఈరోజు అక్షరభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పీ ఎస్ బీ వై నగర్ ప్రధానోపాధ్యాయులు మ్యాన ఆంజనేయులు స్టాఫ్ సెక్రటరీ కుమ్మరి మల్లేశం పాకాల శంకర్ గౌడ్ కొప్పు రాములు, మాధవి, రజిత, జ్యోతి, పరమేశ్వరి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >