Posted on 2025-06-13 12:05:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ఉపాధ్యాయ బృందం ఈరోజు బివై నగర్ ప్రాథమిక పాఠశాల ని సందర్శించి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని అవగాహన కల్పించడం జరిగింది. తదనంతరం బి వై నగర్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు భారీగా సంఖ్యలో కుసుమ రామయ్య పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. బి వై నగర్ హెబిటేషన్ పరిధిలో ఉన్న బడీడు పిల్లల్లో 6, 7,8 తరగతుల్లో దాదాపుగా 47 మంది విద్యార్థులు బడిలో అడ్మిషన్ తీసుకున్నారు.
ప్రాథమిక పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి ఈరోజు అక్షరభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పీ ఎస్ బీ వై నగర్ ప్రధానోపాధ్యాయులు మ్యాన ఆంజనేయులు స్టాఫ్ సెక్రటరీ కుమ్మరి మల్లేశం పాకాల శంకర్ గౌడ్ కొప్పు రాములు, మాధవి, రజిత, జ్యోతి, పరమేశ్వరి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >